నస్పూర్ ఆర్ఎంపి, పి.ఎం.పి అధ్యక్షులుగా పరుష సతీష్

58பார்த்தது
నస్పూర్ ఆర్ఎంపి, పి.ఎం.పి అధ్యక్షులుగా పరుష సతీష్
మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ టౌన్ తెలంగాణ ఆర్.ఎం.పి, పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ నస్పూర్ నూతన ఎన్నికల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ రెండు సంవత్సరముల కాల పరిమితి కొనసాగుతుందని, ఎన్నికల అధికారిగా కుంచాల శంకరయ్య, కొయ్యల రాజు ఆధ్వర్యంలో అధ్యక్షులుగా పరుష సతీష్, ఉపాధ్యక్షులుగా బిరుదుల ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా బియ్యాల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி