సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం

56பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆర్‌ఎంపి, పిఎంపిలకు టైనింగ్‌ క్లాసులు నిర్వహించి సర్టిఫికెట్స్‌ ఇవ్వాలని చెప్పినందుకు గాను, బుధవారం నస్పూర్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

தொடர்புடைய செய்தி