రూ. రెండు లక్షల కరెన్సీతో గణనాథుడికి అలంకరణ

70பார்த்தது
రూ. రెండు లక్షల కరెన్సీతో గణనాథుడికి అలంకరణ
మందమర్రి మండల కేంద్రంలోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాలు వద్ద ప్రతిష్టించిన వినాయకుడు భక్తులను కనువిందు చేస్తోంది. మండప నిర్వహకులు గణనాథునికి 10, 20, 50, 100 కరెన్సీ నోట్లను రెండు లక్షలతో ప్రత్యేకంగా అలంకరించారు. చూపరులను కరెన్సీ అలంకరణ ఆకట్టుకుంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி