జిల్లా పరిషత్ బజార్ ఏరియా పాఠశాలను సందర్శించిన కలెక్టర్

59பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది పదో తరగతి ఫలితాలు 100% సాధించాలని సూచించారు‌. విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యమైన భోజనం అందించాలని సంబంధిత నిర్వాహకులను ఆయన ఆదేశించారు.

தொடர்புடைய செய்தி