సమన్వయంతో సహాయ సహకారాలు అందించాలి: ఎమ్మెల్యే

63பார்த்தது
కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు మునిసిపల్ పోలీస్ రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కోరారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని కేసరి సముద్రం అలుగును పరిశీలించి పూజలు నిర్వహించారు. చాలా సంవత్సరాల తర్వాత అలుగు పారుతుందని ప్రజలు చెరువు సమీపంలో నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాన్నారు.

தொடர்புடைய செய்தி