రుణమాఫీ పై బిఆర్ఎస్ ధర్నా

75பார்த்தது
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు రుణమాఫీపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం స్థానిక పెట్రోల్ బంక్ చౌరస్తా లో బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హులకు రుణమాఫీ అందలేదని తెలిపారు. రైతులందరికీ న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி