నూతన బోరు మోటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

65பார்த்தது
నూతన బోరు మోటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామ పాఠశాల అవసరాల కోసం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎస్జిడి ఫార్మా కోజెంట్ కంపెనీ బోర్ ను వేయించారు. ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. మంచినీటి సమస్యను తీర్చినందుకు ఎస్జిడి ఫార్మా కోజెంట్ కంపెనీను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி