28న జాతీయ లోక్ అదాలత్

50பார்த்தது
28న జాతీయ లోక్ అదాలత్
జాతీయ లోక్ అదాలత్ లో ఇన్సూరెన్సు సంబంధించిన కేసులు ఎక్కువగా పరిష్కరించేలా చొరవ చూపాలని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి జి. భానుమతి అన్నారు. ఈనెల 28న జరిగే ఆదాలత్ పై బీమా కంపెనీల న్యాయవాదులతో కోర్టు హాలులో గురువారం సమావేశమయ్యారు. న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీపడదగిన కేసులను సత్వరం పరిష్కరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி