సరికొత్త విధానాలతో వ్యవసాయాభివృద్ధికి కృషి

50பார்த்தது
సరికొత్త విధానాలతో వ్యవసాయాభివృద్ధికి కృషి
అధునాతన పద్ధతులు, యాంత్రీకరణ సాయంతో వ్యవసాయ రంగం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ తెలిపారు. కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండ్రోజుల ప్రదర్శనను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి కలెక్టర్ సోమవారం తిలకించారు. ఆదాయం పొందటమెలా అనేది ఈ ప్రదర్శన ద్వారా అవగాహన కల్పిస్తారని తెలిపారు.

தொடர்புடைய செய்தி