పెండింగ్ కేసులు పరిష్కరించండి

52பார்த்தது
పెండింగ్ కేసులు పరిష్కరించండి
భద్రాచలం కోర్టులో బార్ అసోసియేషన్, మిగతా లాయర్స్ కోఆర్డినేషన్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈనెల 28న జరగబోవు నేషనల్ లోక్ అదాలత్ లో పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు పూర్తి సహకారాన్ని అందించాలన్నారు. చాలా కాలం పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించి సమయాన్ని, డబ్బును ఆదా చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி