ఎల్ ఓ సీ అందించిన ఎమ్మెల్యే

79பார்த்தது
ఎల్ ఓ సీ అందించిన ఎమ్మెల్యే
అన్నపురెడ్డిపల్లి మండలం ఊటుపల్లి పంచాయతీ రంగాపురం గ్రామానికి చెందిన కొవ్వూరి సతీష్, చండ్రుగొండ మండలానికి చెందిన రవీంద్ర లకు చెరో రూ. రెండు లక్షల 50 వేలు సీఎం సహాయనిధి ఎల్ ఓ సి పత్రాలను శనివారం అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అందించారు. అత్యవసర చికిత్స కోసం వారికి సీఎం సహాయనిధి ద్వారా భరోసా ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు.

தொடர்புடைய செய்தி