విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలి: కమిషనర్

59பார்த்தது
మధిర పట్టణంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో గురువారం మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రీడా పోటీలలో మండలంలోని 21 గ్రామాలలో గల పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మధిర మున్సిపల్ కమిషనర్ షేక్ షఫీ ఉల్లా పాల్గొని మాట్లాడుతూ. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி