పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించిన కందుల సంధ్యారాణి

65பார்த்தது
గోదావరిఖనిలో కొలువైఉన్న ముదిరాజ్ కులస్తుల ఇల వేల్పు శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారికి సోమవారం బిజెపి నాయకురాలు కందుల సంధ్యారాణి, ప్రముఖ జానపద గాయని కనుకవ్వ మొక్కులు చెల్లించారు. రామగుండం ప్రజలు సుభీక్షంగా ఉండాలని అమ్మవారికి బోనం, ఓడి బియ్యం సమర్పించామని సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా బోనం ఎత్తుకొని వచ్చిన మహిళలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అతిధులను సత్కరించారు.

தொடர்புடைய செய்தி