80 లక్షలతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

75பார்த்தது
రామగుండం కార్పొరేషన్ పరిధి 44వ డివిజన్ రమేష్ నగర్ లో మంగళవారం 80లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న పనులకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ఎస్ డి ఎఫ్, డి ఎం ఎస్ టి సి ఎస్ ఆర్ నిధులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని ఎమ్మేల్యే అన్నారు. నగర మేయర్, మున్సిపల్ కమిషనర్, కార్పోరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గోన్నారు.

தொடர்புடைய செய்தி