వట్టివాగు పరిసరాలను పరిశీలించిన అధికారులు

52பார்த்தது
వట్టివాగు పరిసరాలను పరిశీలించిన అధికారులు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో బుధవారం ఆర్డిఓ ఎన్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్, డిఎస్పి ఉమామహేశ్వరరావు వట్టివాగు పరిసరాలను పరిశీలించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ గణపతి నిమజ్జనం కొరకు పరిసరాలను పరిశుభ్రం చేయించాలన్నారు. గణపతి మండపాల నుంచి వచ్చే పూజ సామాగ్రి తరలించడానికి ఆటోలను ఏర్పాటు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி