గణపతి పూజ నిర్వహించిన బిజెపి నాయకులు

52பார்த்தது
బాన్సువాడ పట్టణంలో బుధవారం ఓల్డ్ సిండికేట్ బ్యాంక్ వద్ద బాలల గణేష్ మండలి వారు ఘనంగా పూజా కార్యక్రమాలు, భజనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. గుడుగుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి పండుగను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలి అన్నారు.

தொடர்புடைய செய்தி