మెట్‌పల్లి న్యాయవాది మరణం తీరని లోటు

65பார்த்தது
మెట్‌పల్లి న్యాయవాది మరణం తీరని లోటు
మెట్‌పల్లి న్యాయవాదుల సంఘం సభ్యుడు బత్తుల దీక్షిత్ అకాల మరణం పట్ల బుధవారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రెండు నిమిషాలు మౌనం పాటించి విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి మాట్లాడుతూ.. న్యాయవాది బత్తుల దీక్షిత్ మరణించడం చాలా బాధాకరమన్నారు. న్యాయవాదుల సంఘం పక్షాన దీక్షిత్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

தொடர்புடைய செய்தி