బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన ఈటల

53பார்த்தது
ఉప్పల్ నియోజవర్గంలో మనీషా గార్డెన్లో బీజేపీ సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హాజరయ్యారు. మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేంద్దర్, మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. భారతదేశంపై పక్క దేశాలకు చులకనగా మాట్లాడటం తగదని హితవు పలికారు.

தொடர்புடைய செய்தி