శిథీలావస్థకు చేరిన ఇల్లు... పట్టించుకోని అధికారులు

53பார்த்தது
తార్నాక డివిజన్ లాలాపేట్ లోని శ్రీ సీతారామాంజనేయ భజన సమాజ్ సమీపంలో ఓ ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సదరు ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్తితి ఉంది. ఇదే విషయమై జీహెచ్ఎంసీ అధికారులకు సంప్రదిస్తే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రమాదం జరగకముందే ఆ ఇంటిని పూర్తిగా నేలమట్టం చేయాలని బస్థివాసులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி