వరద నీటిలో బేగంపేట పెట్రోల్ బంక్

56பார்த்தது
భారీ వర్షంతో బేగంపేట ప్రధాన రహదారి జలమయమైంది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఓ పెట్రోల్ బంకులోకి వరద నీరు వచ్చి నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. సికింద్రబాద్ వైపు వెళ్లే ఫ్లై ఓవర్ వాహనాలతో నిండిపోయింది. బంకుకు అనుకుని వున్న రహదారి మీద నీళ్ళు నిలవడంతో ఎయిర్ పోర్టు వైపు వెళ్లేందుకు సాహసం చేశారు.

தொடர்புடைய செய்தி