నీట మునిగిన వోక్షిత ఎన్క్లేవ్ కాలనీ

61பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిదిలోని గాజులరామరం వోక్షిత ఎన్క్లేవ్ లో వరద ఉదృతికి కాలనీ ఆదివారం నీటమునిగింది. వర్షాకాలంలో ప్రతి యేట ఈ కాలనీవాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఉన్నది. గాజులరామరం సర్కిల్ డిసి మల్లారెడ్డి తో పాటు పలువురు అధికారులు వోక్షిత ఎన్క్లేవ్ ను సందర్శించి ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లనుండి బయటకు రావద్దని కాలనీవాసులను కోరారు.

தொடர்புடைய செய்தி