మెడిసిటి మెడికల్ కాలేజీ వైద్యులు, విద్యార్థుల ర్యాలీ

73பார்த்தது
కలకత్తాలో పీజీ వైద్యరాలిపై అత్యాచారం చేసి హత్య చేసినందుకు నిరసనగా మెడిసిటి మెడికల్ కాలేజీ వైద్యులు, విద్యార్థులు మేడ్చల్ జాతీయ రహదారి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ మానవత్వం నీచపు స్థాయికి దిగజారంది అని చెప్పడానికి ఈ ఘటన ఉదరహరణ అని అన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగానే 24 గంటలు ఓ పీ వైద్య సేవలను నిలిపివేసి నిరసన చేపట్టామని చెప్పారు.

தொடர்புடைய செய்தி