రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన డా లక్ష్మణ్

74பார்த்தது
ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని బీజేపీ ఎంపీ డా లక్ష్మణ్ పిలుపునిచ్చారు. దిన్ దయాళ్ ఉపాధ్యాయ, మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంపులు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం కవాడిగూడలో సోమవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని లక్ష్మణ్ ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி