సీఎం ఛాంబర్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బైఠాయింపు

74பார்த்தது
హైదరాబాద్లో తెలంగాణ అసెంబ్లీలో సీఎం ఛాంబర్ ఎదుట గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి సీఎం క్షమాపణ చెప్పే వరకు అక్కడ్నుంచి కదలబోమని ఎమ్మెల్యేలు భీష్మించుకు కూర్చున్నారు.

தொடர்புடைய செய்தி