ఓయూలో ఘనంగా మా వాటా మాకే పుస్తకావిష్కరణ

80பார்த்தது
ప్రముఖ సాహితీవేత్త, రచయిత, తెలంగాణ సాంస్కృతిక శాఖ మాజీ చైర్మన్, జూలూరి గౌరీ శంకర్ రచించిన మా వాటా మాకే పుస్తకాన్ని మంగళవారం ఓయూ జేఏసీ అధ్యక్షులు బీసీ విద్యార్థి సంఘాల జేఏసి చైర్మన్ డా. ఎల్చల దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తలుగా ఓయూ కంట్రోలర్ ప్రో. రాములు, ప్రో. కాసిం, ప్రొ. వివేకవర్ధన్, ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ ప్రో. బీరవేన రామ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி