ఘోర ప్రమాదం.. నలుగురు విద్యార్థులతో సహా 5 మందికి గాయాలు (వీడియో)

1067பார்த்தது
ఢిల్లీలోని శాంతివన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి హైవేపై సైడ్ రెయిలింగ్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులతో పాటు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ తన మొబైల్ ఫోన్‌లో పాటను మార్చే క్రమంలో డ్రైవింగ్ పై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி