మద్యం మత్తులో వ్యక్తిని బండరాయితో కొట్టి చంపేశాడు (వీడియో)

551பார்த்தது
తెలంగాణలోని హైదరాబాద్‌లో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టెంట్ హౌస్‌లో పనిచేసే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో రాహుల్ అనే వ్యక్తి ఆగ్రహానికి గురై దినేశ్వర్ తలపై రాయితో కొట్టి చంపేశాడు. అనంతరం అక్కడ నుండి పారిపోయాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కేమెరాల్లో రికార్డ్ అయ్యింది. మద్యం మత్తులో ఈ గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you