పిడుగు పడి మహిళ మృతి

57பார்த்தது
పిడుగు పడి మహిళ మృతి
తాండూరు మండలంలోని అచ్చలాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోలెం పోసక్క అనే మహిళ శుక్రవారం సాయంత్రం పిడుగు పడి మృతి చెందింది. పొలంలో పనులు చేసుకుని తిరిగి ఇంటికి వస్తుండగా పిడుగు పడడంతో అక్కడిక్కడే మరణించింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

தொடர்புடைய செய்தி