లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వైసీపీ నేత

69பார்த்தது
లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వైసీపీ నేత
తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టును రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు హైకోర్టులోనూ ఆయన పిటిషన్ ఫైల్ చేశారు.

தொடர்புடைய செய்தி