కోటంరెడ్డితో వైసీపీ సీనియర్ నేత పిండి సురేష్ భేటీ

76பார்த்தது
కోటంరెడ్డితో వైసీపీ సీనియర్ నేత పిండి సురేష్ భేటీ
నెల్లూరు కార్పొరేటర్ గా నాలుగు సార్లు సుదీర్ఘకాలం సేవలందించిన పిండి సురేష్, ఆయన సతీమణి ప్రస్తుత కార్పొరేటర్ పిండి శాంతి శ్రీ లు టిడిపిలో చేరనున్నారు. ఈ మేరకు మాజీ మేయర్ భానుశ్రీ తో కలిసి పిండి సురేష్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. అనంతరం పలు అంశాల మీద వారు మాట్లాడుకున్నారు.
Job Suitcase

Jobs near you