ఎన్ఎస్పి అధికారులతో గొట్టిపాటి లక్ష్మి సమీక్ష

84பார்த்தது
ఎన్ఎస్పి అధికారులతో గొట్టిపాటి లక్ష్మి సమీక్ష
దర్శి ప్రాంతంలోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆదివారం ఆవిడ నివాసంలో ఎన్ఎస్పి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్ఎస్పి ఈఈ పూర్ణ చంద్, డిఈ అక్బర్ ఏఈ శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి సాగర్ కాలువల ద్వారా ఆయకట్టులోని చివరి భూములకు నీరు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆమె సూచించారు.

தொடர்புடைய செய்தி