సంక్షోభంలోనూ సంక్షేమానికి ప్రాధాన్యత: నాదెండ్ల

65பார்த்தது
సంక్షోభంలోనూ సంక్షేమానికి ప్రాధాన్యత: నాదెండ్ల
గత పాలకులు రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టినా కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెనాలి మండలం కొల్లిపరలో నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన పాల్గొన్నారు. 170 మహిళా సంఘాలకు రూ. 24 కోట్ల రుణసాయం చెక్కును మంత్రి మహిళలకు అందించారు.

தொடர்புடைய செய்தி