పూడి పోయిన శ్రీరంగపురం సాగునీటి కాలువ

76பார்த்தது
పొన్నూరు మండల పరిధిలో ఉన్న శ్రీ రంగపురం సాగునీటి కాలువ పూడిపోయి దర్శనమిస్తుంది. కసుకర్రు, చింతలపూడి గ్రామాలలోని పంట భూములకు సాగునీరు అందించే ఛానల్ పూడి పోవటంతో శివారు భూముల రైతులు నీరందక ప్రతి ఏడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారిన నీటి కష్టాలు తీరటం లేదని కసుకర్రు గ్రామ రైతు వెంకటేశ్వర్లు మంగళవారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమస్యను పరిష్కరించాలంటున్నారు.

தொடர்புடைய செய்தி