పంటలలో లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేయాలి: ఏవో సంధ్యారాణి

64பார்த்தது
పంటలలో లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేయాలి: ఏవో సంధ్యారాణి
పత్తి పంటలో పచ్చ దోమ ఉధృతిని గమనించి రైతులందరూ లింగాకర్షణ బుట్టలను పొలాలలో అక్కడక్కడ ఏర్పాటు చేయాలని చేబ్రోలు మండల వ్యవసాయ అధికారి పి. సంధ్యారాణి అన్నారు. బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా వెనిగండ్ల, కొప్పురావూరు గ్రామాలలోని పంటలను పరిశీలించారు. ఎకరానికి 8-10 చొప్పున లింగాకర్షణ బుట్టలు పెట్టుకొని పచ్చ దోమ రసం పీల్చు పురుగుల ఉధృతిని బట్టి పురుగు మందుల పిచికారి చేసుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி