వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి

53பார்த்தது
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి బుధవారం రెండో రోజు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. వరద సహాయ క చర్యలలో భాగంగా బాధితులకు పాలు, నీళ్లు, అల్పాహారం, బిస్కెట్లు అందజేశారు. మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు అందజేయడం జరుగుతుందని ఎవరు అధైర్య పడవద్దని చిన్న పిల్లలకు పాలు సైతం అందజేస్తామని వారికి భరోసా ఇచ్చారు.

தொடர்புடைய செய்தி