ప్రధమ చికిత్సలో శిక్షణ ప్రతి సామాజిక కార్యకర్తకు అత్యవసరం

57பார்த்தது
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రేపల్లె సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో రేపల్లె లోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్ లోని టీం సభ్యులందరికీ ఫస్ట్ ఎయిడ్ అనగా ప్రధమ చికిత్సకు సంబంధించి తిరుపతికి చెందిన రాష్ట్ర రిసోర్స్ పర్సన్ రత్న శేఖర్ తో ఆదివారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని పరిస్థితులలోనూ ఫస్ట్ ఎయిడ్ అందించే విధానం గురించి రిసోర్స్ పర్సన్ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி