గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి

84பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం అద్దంకి నియోజకవర్గం లోని గ్రామాలలో ప్రస్తుతం జ్వరాలు ఎక్కువగా ఉన్నందున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు ఆదివారం అద్దంకి మండలం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. జ్వరాలతో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రి లలో వైద్యం చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హేబెలు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி