వాజేడు: వాటర్ ఫాల్స్ లో బీటెక్ విద్యార్థి మృతి

67பார்த்தது
వాజేడు: వాటర్ ఫాల్స్ లో బీటెక్ విద్యార్థి మృతి
ఉమ్మడి వరంగల్ ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల వాటర్ ఫాల్స్ లో వ్యక్తి గల్లంతైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. కొంగాల వాటర్ ఫాల్స్ ను సందర్శించేందుకు అనుమతి లేనప్పటికీ కొందరు పర్యాటకులు అధికారుల కళ్లు గప్పి వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఘట్కేసర్ అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అభినవ్ (17)వాటర్ ఫాల్స్ లో స్నానం చేస్తూ గల్లంతై మృతి చెందాడని స్థానికులు తెలిపారు.

தொடர்புடைய செய்தி