విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

83பார்த்தது
విద్యుత్ షాక్ తో యువకుడి మృతి
పొలంలో మందు కొడుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందిన ఘటన మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని గార్ల మండలంలో జరిగింది. పూమ్యతండా గ్రామానికి చెందిన గుగులోత్ నితిన్(20) పొలంలో మందు కొడుతూ విద్యుత్ తీగలు తగిలి ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி