మద్యం సేవించలేదని యువకుడిని దారుణంగా కొట్టిన విద్యార్థులు.. (Video)

59பார்த்தது
హిమాచల్ ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బహ్రా యూనివర్సిటీలో ఎంబీఏ విద్యార్థి రజత్ కుమార్‌ను మద్యం సేవించాలని ఇతర విద్యార్థులు ఒత్తిడి చేశారు. అతడు నిరాకరించడంతో ఆగ్రహంతో అతడిపై పిడిగుద్దులు కురిపిస్తూ బెల్టుతో దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

தொடர்புடைய செய்தி