కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి

84பார்த்தது
స్వాతంత్ర్య సమరయోధుడు, నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ అగ్రనాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సిద్దిపేట జిల్లా చేర్యాలలో వారి చిత్రపటానికి అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி