నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

67பார்த்தது
నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
సిద్దిపేట పట్టణంలో రూ. 40కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ఆయుష్ వైద్యశాల భవన నిర్మాణాలను, సెంట్రల్ డ్రగ్ స్టోర్ ను కలెక్టర్ పరిశీలించి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ముగిసేలోపు భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు.

தொடர்புடைய செய்தி