వికారాబాద్ జిల్లాలో ఫుల్లుగా తాగి గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ

85பார்த்தது
ఫుల్లుగా తాగిన ఓ పోలీసు అధికారి గణేషుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన వికారబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూడూర్ మండల కేంద్రం గణేష్ నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఫుల్లుగా తాగి ఎస్సీ కాలనిలోని గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు. హిందు ధర్మన్ని, దేవుణ్ణి అవమానించిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే పై పోలీసు అధికారులు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி