షాకింగ్ ఘటన.. గొంతులో ఇడ్లీ ఇరుక్కుపోయి 50 ఏళ్ల వ్యక్తి మృతి

58பார்த்தது
షాకింగ్ ఘటన.. గొంతులో ఇడ్లీ ఇరుక్కుపోయి 50 ఏళ్ల వ్యక్తి మృతి
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని శనివారం షాకింగ్ ఘటన జరిగింది. ఓనం పండుగ సందర్భంగా కంజికోడులో ఇడ్లీ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇడ్లీ గొంతులో ఇరుక్కుపోయి ఓ పార్టిసిపెంట్ మృతి చెందాడు. మృతుడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి సురేష్ (50)గా గుర్తించారు. ఈ పోటీలో ఒక్కసారిగా సురేష్‌ ఇడ్లీలు ఎక్కువగా తినడంతో గొంతులో ఇరుక్కుపోవడంతో..స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

தொடர்புடைய செய்தி