దిక్కు తోచని స్థితిలో కుటుంబం.. ఆదుకోండి

78பார்த்தது
దిక్కు తోచని స్థితిలో కుటుంబం.. ఆదుకోండి
కొడంగల్ నియోజకవర్గం కోస్గి పుర పరిధిలో మాసాయిపల్లికి చెందిన ఎం. వెంకటయ్య కొన్ని రోజుల క్రితం పొలం దగ్గర చెట్టుపై నుంచి క్రింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబాన్ని పోషించే తాను లేవలేని పరస్థితిలో ఉన్నానని, ఆదుకోవాలని పలువురిని కోరుతున్నాడు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి అతడికి ఆసరా పింఛను మంజూరు చేయాలని ప్రాధేయపడుతున్నాడు.