ఎడతెరపు లేకుండా కురుస్తున్న తేలికపాటి వర్షం

83பார்த்தது
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ మియాపూర్ గచ్చిబౌలి తదితర ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. సంబంధిత ఉన్నతాధికారులు చొరవ తీసుకొని వెంటనే తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி