డీఆర్ఎం కార్యాలయం ముందు లోకో పైలట్ల ధర్నా

84பார்த்தது
డీఆర్ఎం కార్యాలయం ముందు లోకో పైలట్ల ధర్నా
ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ పిలుపు మేరకు సికింద్రాబాద్ డీఆర్ఎం కార్యాలయం ముందు లోకో పైలట్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మైలేజీ అలవెన్స్ పెంచాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 46 గంటల ఫిర్యాడికల్ విశ్రాంతి ఇవ్వాలని కోరారు. లోకో పైలట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி