రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

74பார்த்தது
రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం. శనివారం రాత్రి క్యావెలరీ బ్యారక్ నుంచి సనత్నగర్కు గూడ్స్ రైలుకింద పడి ఓ వ్యక్తి(40) ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసులకు సమాచారం అందిడంతో ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వద్ద ఎలాంటి చిరునామా లభ్యం కాక పోవడంతో గాంధీమార్చురీకి తరలించారు.

தொடர்புடைய செய்தி