దొంగల బీభత్సం.. నగదు అపహరణ

60பார்த்தது
దొంగల బీభత్సం.. నగదు అపహరణ
నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని సాయిప్రతాప్ నగర్ కాలనీలో మంగళవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. చెరుపల్లి ముత్యాలు ఇంట్లో దొంగలు 1, 70, 000 రూపాయల నగదు అపహరించుకు పోయారని ఎస్ఐ తెలిపారు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టామన్నారు.
Job Suitcase

Jobs near you