మాజీ ఎంపీపీ భర్తపై కత్తితో దాడి

65பார்த்தது
మాజీ ఎంపీపీ భర్తపై కత్తితో దాడి
త్రిపురారం మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ భర్త అనుముల శ్రీనివాస్ రెడ్డిపై ఆదివారం హత్యాయత్నం జరిగింది. భూ వివాదం నేపథ్యంలో రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో శ్రీనివాస్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி